యాదాద్రి భువనగిరి జిల్లా:మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Uttam Kumar Reddy, Ponguleti Srinivas Reddy) పర్యటనలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం( Vemula Veeresham ) అవమానం జరిగింది.మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి స్వాగతం పలికేందుకు లోపలికి వెళుతున్న క్రమంలో
ఎమ్మెల్యేను గుర్తుపట్టని పోలీసులు లోనికి అనుమతి ఇవ్వలేదు.

 Shame On Mla Vemula Veeresham ,vemula Veeresham ,uttam Kumar Reddy, Ponguleti-TeluguStop.com

దీనితో ఎమ్మెల్యే వేముల వీరేశం పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ అలిగి వెళ్లిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here