(6 / 6)

కూకట్‌పల్లి, సుల్తాన్‌పూర్‌ కాలేజీల్లో ఆగస్టు 30వ తేదీన సీట్లను భర్తీ చేస్తారు. ఇక జగిత్యాల, మంథని కాలేజీల్లో ఆగస్టు 31న, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్‌లోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సెప్టెంబర్‌ 2న స్పాట్‌ అడ్మిషన్స్‌ ద్వారా సీట్లను భర్తీ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.  https://jntuh.ac.in/admissions# వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here