సిద్ధిపేట జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. గ్రామ దేవతలకు బోనాలు సమర్పించేందుకు దళితులు ఆలయానికి వెళ్లగా… ఇతర కులస్తులు నిరాకరించి అడ్డుకున్నారు. ఈ ఘటన  మర్కుక్‌ మండలంలోని శివారు వెంకటాపూర్‌లో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పలు బహుజన సంఘాల నాయకులు.. దళిత కుటుంబాలకు మద్దతు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here