HYDRA: హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరింత దూకుడు పెంచారు. రెండ్రోజుల కిందట పరిశీలించిన రాంనగర్ మణెమ్మ కాలనీ ప్రాంతంలో కూల్చివేతలు స్టార్ట్ చేయించారు. దీంతో రంగనాథ్ తర్వాత ఎక్కడికి వెళ్లి పరిశీలిస్తారో అనే చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here