బాలీవుడ్ నటి వేధింపులపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. విచారణ ప్రారంభమైందని, చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ మేరకు రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం నడవటం లేదన్నారు. అందుకే జగన్ కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఇచ్చామని, స్వేచ్ఛగా తిరుగుతున్నారని లోకేష్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here