ఏపీ ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కళకళలాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here