Revanth Reddy: సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ స్పందించారు. తాను విచారం వ్యక్తం చేస్తున్నానని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను ప్రశ్నించినట్టు ఆపాదించారని ట్వీట్‌ చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు పోస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here