కొత్త టూరిజం పాలసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్రంలో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేలా పాలసీ ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరం బయట దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here