Tirumala: శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు సంబంధించిన పలు విషయాల్లో గత కొంతకాలంగా వస్తున్న ఫిర్యాదులకు చెక్​ పెట్టే విధంగా చర్యలు చేపట్టింది. దీంతో తిరుమలకు మంచి రోజులు రాబోతున్నాయని పలువురు భక్తులు భావిస్తున్నారు. ఈ మేరకు నిర్ణయాలను టీటీడీ అదనపు ఇవో వెంకయ్య చౌదరి వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here