Ysrcp MPs: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా  వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలే ఎన్డీఏ కూటమి నేతలు అప్రమత్తం అయ్యేలా చేశాయి.  లోక్‌సభలో సంఖ్యాబలం తగ్గినా రాజ్యసభలో తమ మీదే బీజేపీ ఆధారపడాలంటూ జగన్ అండ్ కో చేసిన వ్యాఖ్యలే వైసీపీ సభ్యులు రాజీనామాలు చేయడానికి కారణమయ్యాయయనే వాదన వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here