ఆధారాలు లేవన్న ఎస్పీ…

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాల లో నిన్న జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ ప్రకటించారు. బాలికల హాస్టల్‌లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని, పోలీసులు నిందితుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను విద్యార్థులు మరియు కాలేజీ స్టాఫ్ ఎదురుగా పరిశీలించారన్నారు. నేరారోపణకు ఆధారంగా ఎలాంటి అంశాలు కనుగొనలేదన్నారు. విద్యార్థినులు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేసు విచారణలో ఉందని, ఈ నేరంలో తప్పు చేసిన వారిని గుర్తించి వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here