రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్,రూరల్ మండలంలోని మారుపాక, మల్లారం, నూకలమర్రి గ్రామంల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వేములవాడ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న

 Govt Whip Adi Srinivas Performed Bhumi Puja For Construction Of Fertilizer Wareh-TeluguStop.com

నూతన ఎరువుల గోదాం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని భూమి పూజ నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here