గోదావరిలోని ఓ గ్రామంలో స్నేహితుల చుట్టూ కమిటీ కుర్రోళ్ళు సినిమా సాగుతుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ యధు వంశీ. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, త్రినాథ్ వర్మ, ఈశ్వర్ రాచిరాజు, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్, శ్యామ్ కల్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్టా, తేజస్వి రావ్ కీలకపాత్రలు పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here