Mumbai Crime news: హడప్సర్ లో ఓ వృద్ధ దంపతుల నుంచి గుర్తుతెలియని ఇద్దరు దొంగలు రూ.4.95 లక్షల విలువైన 190 గ్రాముల ఆభరణాలను అపహరించారు. బాధితులు బ్యాంక్ లో తనఖా పెట్టిన బంగారు ఆభరణాలను రుణం చెల్లించి, తిరిగి తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here