గుడ్లవల్లేరులోని బాలికల వసతి గృహంలో రహస్య కెమెరాలు పెట్టారన్న ఘటన సంచలనంగా మారింది. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగటంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ పూర్తి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు నిరసన కొనసాగింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here