తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మరికొందరికి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా తఫ్సీర్‌ ఇక్బాల్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here