Heavy Rains in Telangana: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.  ఈ నేపథ్యంలో విద్యుత్ స్తంభాల విషయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులు పలు జాగ్రత్తలను సూచించారు. నిర్లక్ష్యంగా ఉండొద్దని స్పష్టం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here