జీలియో ఈ బైక్స్ సంస్థ భారత మార్కెట్లో ఈవా, ఈవా ఎకో, ఈవా జెడ్ఎక్స్+ పేర్లతో మూడు వేరియంట్లలో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. వీటి రేంజ్ 100 కిమీల వరకు ఉంటుంది. వీటి ధర రూ.56,051 నుంచి ప్రారంభమై రూ.90,500 వరకు ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here