(7 / 8)
విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలతో లోతట్టు ప్రాంతాల్లో, కొండలు ఉన్న ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 15, 16, 17, 18, డివిజన్, కొండ ప్రాంత ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వాళ్లని వెంటనే పునరావస కేంద్రాలకు తరలించారు.