pitru paksha 2024 : సెప్టెంబర్ 17న భద్ర మాసం పౌర్ణమి నుంచి పితృపక్షం ప్రారంభమవుతుంది. 15 రోజుల పాటు జరిగే తర్పణం, శ్రాద్ధ కర్మ, పిండ ప్రదానం మొదలైనవి పూర్వీకులను స్మరించుకుంటూ నిర్వహిస్తారు. నిత్యం దీపాలు వెలిగిస్తారు. ఇంట్లో ఎక్కడ దీపాలు వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారో తెలుసుకోండి.