ప్యూర్​ ఈవీ ఐపీఓ..

ఐఐటీ బాంబే అలుమ్నీ నిశాంత్​ దంగోరి, రోహిత్​ వడేరలు 2019లో ఐఐటీ హైదరాబాద్​లో ప్యూర్​ ఈవీ సంస్థను స్థాపించారు. వీరికి ఇంజినీరింగ్​, మేన్యుఫ్యాక్టరింగ్​లో 30ఏళ్ల ఎక్స్​పీరియెన్స్​ ఉంది. ఈ సంస్థలో ఐ-టెక్​ ఐఐటీ హైదరాబాద్​, నాట్​కో ఫార్మా ఫ్యామిలీ ఆఫీస్​, లారస్​ ల్యాబ్స్​ ఫ్యామిలీ ఆఫీస్​, హెచ్​టీ వెంచర్స్​, బీసీసీఎల్​, యూఈపీఎల్​ వంటి ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here