విభాగం-బి, సి : కేంద్రం 30 శాతం సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ 30 శాతం, మిగిలిన 40% రైతు చెల్లించాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలలో, సిక్కిం, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లక్షద్వీప్, అండమాన్ నికోబర్ దీవులలో కేంద్రం 50%, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ 30%, మిగిలినది 20% రైతు పెట్టుకోవాలి. రైతులు తమ వాటాలో కొంత శాతం బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు. రైతుల ఈ రుణాలను 30 ఏళ్ల లోపు తిరిగి చెల్లించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here