ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 02 Sep 202411:42 PM IST
Andhra Pradesh News Live: Nuzvid IIIT : విద్యార్థులకు అస్వస్థత.. నారా లోకేష్ సీరియస్.. క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం!
- Nuzvid IIIT : నూజివీడు ట్రిపుల్ ఐటీలో దాదాపు 1300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఇష్యూను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ముఖ్యమంగా విద్యా శాఖ మంత్రి లోకష్ ఈ విషయంపై సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో.. ఫుడ్ కాంట్రాక్టర్పై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధమైంది.