రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. బుద్ధవనంలో అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం ఏర్పాటుతో పాటు నాగార్జునసాగర్ టూరిజంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్-నాగార్జునసాగర్ ఫోర్ లేన్ రహదారికి నిర్ణయం తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here