CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు. తెలంగాణలో వరద పరిస్థితులపై ఆరా తీశారు. కేంద్ర తరఫున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని ప్రధాని మోదీ, అమిత్ షా హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here