Nuzvid IIIT : నూజివీడు ట్రిపుల్ ఐటీలో దాదాపు 1300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఇష్యూను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంగా విద్యా శాఖ మంత్రి లోకష్ ఈ విషయంపై సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో.. ఫుడ్ కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here