Champions Trophy 2025: పాకిస్థాన్ చాలా రోజుల తర్వాత ఒక మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని దక్కించుకుంది. వచ్చే ఏడాది దాయాది దేశంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగాల్సి ఉంది. కానీ భారత్ జట్టు మాత్రం అక్కడికి వెళ్లి ట్రోఫీ ఆడేందుకు ఇష్టపడటం లేదు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here