వాయుగుండం తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ ఏపీ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here