(4 / 8)

విజయవాడలో బుడమేరు వాగు పొంగి పొర్లడంతో జలదిగ్బంధంలో ఉన్న సింగ్ నగర్ ప్రాంతాన్ని సీఎం చంద్రబాబుతో పాటు, రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, పి.నారాయణ, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, బోండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు సందర్శించారు. సహాయక చర్యలని పర్యవేక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here