ప్ర‌కాశం జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈత కోసం వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో ప‌డి మృతి చెందారు. దీంతో చిన్నారుల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యుల రోద‌న‌లు మిన్నంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here