పంటల ఈకేవైసీ పూర్తి చేసేందుకు… రైతులు ఎంత భూమిలో ఏ పంట పండిస్తున్నారన్న వివరాలన వ్యవసాయశాఖ సిబ్బందికి తెలియజేయాలి. వ్యవసాయ శాఖ సిబ్బంది పొలాల వద్దకు వెళ్లి పంట నమోదుతో పాటు ఈ-కేవైసీ చేస్తారు. రైతు ఆధార్, మొబైల్ నెంబర్, పొలం సర్వే నెంబర్ తో పాటు పొలం వద్ద ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పంట నమోదు పూర్తైన తర్వాత ఈ-కేవైసీకి వేలిముద్రలు తీసుకుంటారు. అనంతరం రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి ఈకేవైసీ సంబంధించిన వివరాలు సమర్పించాలి. నిర్ణీత గడువులోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
Home Andhra Pradesh రైతులకు అలర్ట్, పంట బీమా పథకం ఈకేవైసీకి ఇంకా రెండు వారాలే గడువు!-crop insurance scheme...