DA Hike : ఏకీకృత పెన్షన్ స్కీమ్ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో వార్త త్వరలో రానుంది. నివేదికల ప్రకారం.. సెప్టెంబర్ 2024 మూడో వారంలో కేంద్ర ప్రభుత్వం 3 నుంచి 4 శాతం డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే బేసిక్ పేతో వీలినంపై చాలా ప్రశ్నలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here