AP Rains : ఏపీ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. విజయవాడ నగరం సింగ్‌నగర్‌లో వరద బాధితులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. సీఎం చంద్రబాబు ఆదివారం అర్ధరాత్రి వారి దగ్గరకు వెళ్లి ఆహార పధార్థాలు అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here