విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. అధికారులతో కలిసి బోటులో CM బయలుదేరారు. బుడమేరు, సింగ్ నగర్ ప్రాంతాల్లోని కాలనీలను, ప్రధాన రహదారులను పరిశీలించారు. వారికి ఏ ఏ ఏర్పాట్లు జరిగాయి, ఆహార పదార్థాలు అందుతున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు.#chandrababu #vijayawada #rains #floodinvijayawada #floodwater #telugunews #food #httelugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here