తన నియోజకవర్గం పాలేరులో యాకూబ్ అనే ఇటుకలు తయారు చేసే కూలి కుటుంబం వరదలో కొట్టుకపోవడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. కూలీ యాకూబ్ కొడుకు ను మాత్రమే రెస్క్యూ టీం కాపాడగలిగిందన్నారు. హెలికాప్టర్ కోసం ప్రయత్నించినా వాతావరణం సహకరించలేదని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here