సోమవారం ఉదయమే విజయవాడలోని లోతట్టు ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. బోటులో వెళ్లి, అక్కడి ప్రజల బాధలు తెలుసుకున్నారు. వారి అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ప్రకాశం బ్యారేజికి బోట్లు అడ్డం పడిన విషయాన్ని విలేఖర్లు ప్రశ్నించారు. దీనిపై ఇప్పడేం మాట్లాడన్నారు బాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here