భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 20కిపైగా మంది మృతి చెందారు. వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయం కావడంతో రోడ్డు, రైల్వే రాకపోకలు నిలిచిపోయాయి. అనేక లోతట్టు ప్రాంతాలతో కనెక్షన్ పూర్తిగా తెగిపోయింది.
Home International Telangana Andhra rains : భారీ వర్షాలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాలు- 20 దాటిన మృతుల...