బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేసు నమోదుచేసి, నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణలో భాగంగా పీపీ కల్వకుంట్ల వినోదరావు 13 మంది సాక్షులను ప్రవేశపెట్టి నేరం రుజువు చేయడంతో నేరస్థు డైన చవాన్ సుధాకర్‌కు జీవితకాల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.కర్ణకుమార్ సోమవారం తీర్పునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here