సింగ్ నగర్‌లో కష్టాలు..

విజయవాడ సింగ్ నగర్‌లో వరద కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రజలు ఇప్పుడిప్పుడే తమ ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. నిత్యావసరాలు, మంచి నీరు తీసుకెళ్తున్నారు. నాలుగు అడుగుల లోతు నీటిలో కాలనీల నుంచి బయటకు వస్తున్నారు. వరద తగ్గని ప్రదేశాల్లో హెలీకాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here