రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో ఎగువ మానేరు డ్యామ్ ను సందర్శించిన రాజన్నసిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగాయ్య, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి,

 Brs District Presidents Visited Upper Maneru Dam, Brs District Presidents ,upper-TeluguStop.com

సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, గంభీరావుపేట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్, సీనియర్ నాయకులు అందే సుభాష్, లక్ష్మణ్ రెడ్డి, గుల్లపల్లి నరసింహారెడ్డి, పిల్లి కిషన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here