ఇంట్లో డబ్బుల విషయంలో జరిగిన గొడవలో తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ట్రైన్ కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి రైల్వే ట్రాక్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here