రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన కమటాల రాజశేఖర్ తన సొంత భవనం నిర్మాణం చేసుకుంటున్నాడు అయితే ప్రయాణికులకు,శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే భక్తులకు కంకర కుప్ప ఇబ్బందిగా మారింది ప్రయాణికులు మాట్లాడుతూ

 A Pile Of Gravel That Has Become A Nuisance For Travelers, Gravel , Travelers, R-TeluguStop.com

ఈ కంకర కుప్ప గుడికి మరి దారి పొన్న వెళ్దామంటే తీవ్ర ఇబ్బందిగా ఉంది దీన్ని వెంటనే తీసివేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.లారీ గాని బస్సు కానీ వస్తే వెళ్లారాకుండగా ఈ కంగారు గొప్ప రోడ్డుపై అడ్డంగా ఉంది దీన్ని అతి తొందరలోనే తీసేయాలని గ్రామస్తులు ప్రయాణికులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here