Floods : తెలుగు రాష్ట్రాలపై ప్రకృతి కన్నెర్ర చేసింది. భారీ వర్షాలకు వాగులు పొంగి వరదలు సంభవించాయి. విజయవాడ, ఖమ్మంతో పాటు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. లక్షల మంది కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. వరదల సమయంలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను విపత్తుల నిర్వహణ సంస్థలు చూస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here