“నేను బయటకు రాలేదు అనే విమర్శలు అనవసరం. పంచాయతీ రాజ్ శాఖ నుంచి పూర్తిస్థాయిలో సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బయటకు వస్తేనే కాదు, నేను చేసే పనులు అధికార యంత్రాంగంతో కలిసి ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నాను. అధికారులు 72 గంటలుగా కష్టపడుతున్నారు. నేను పర్యటనకు వచ్చి వారిని ఇబ్బంది పెట్టదలచుకోలేదు. అందుకే వరద ప్రాంతాలకి వెళ్లలేదు. నేను 1వ తేదీనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిద్దాం అనుకున్నాను, కాకపోతే నేను వస్తే సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది ఉంటుందని రాలేదు. నేను సాయపడాలే తప్ప, ఆటంకం కాకూడదు” – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Home Andhra Pradesh వరద బాధితులకు రూ.కోటి విరాళం, పరామర్శకు అందుకే రాలేదు- పవన్ కల్యాణ్-dy cm pawan kalyan...