రాజన్న సిరిసిల్ల జిల్లా : వర్షానికి కూలిన ఇల్లును పరిశీలించిన తహసిల్దార్ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి బోయినిపల్లి మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన శ్రీపతి రామక్క ఇల్లు కూలడంతో తహాసిల్దార్ పుష్పలత పరిశీలించారు.మాన్వాడ గ్రామంలో నాలుగు ఇల్లు కూలిపోయే స్థితిలో ఉండడంతో వారితో మాట్లాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

 Tehsildar Pushpalatha Inspected The House That Collapsed Due To Rain , House Co-TeluguStop.com

తహసిల్దార్ వెంట ఆర్ ఐ బాలయ్య, ప్రభాకర్ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here