విజయవాడ సింగ్నగర్లో వ్యాపారులు, ప్రైవేటు బోట్ నిర్వాహకుల చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలు సేకరించి ప్రజలకు అమ్ముతున్నారు. శివారు కాలనీలకు ఆహారం తీసుకువెళ్లి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. పంపిణీలో అధికారుల పర్యవేక్షణ లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా ఆహారం పంపిణీ చేయలేదని.. బాధితులు ఆరోపిస్తున్నారు. బ్లాక్లో ఆహారం కొనుగోలు చేసేందుకు డబ్బులు లేవని బాధితులు వాపోతున్నారు.
Home Andhra Pradesh సందెట్లో సడేమియా.. విజయవాడ వ్యాపారులు, ప్రైవేటు బోట్ నిర్వాహకుల చేతివాటం-sale of food items sent...