AP Rains : ఏపీలోని పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు జలమయం అయ్యాయి. నూజివీడు ఏరియాలో భారీ వర్షం కురవగా.. వరదలు పోటెత్తాయి. నూజివీడు సబ్ కలెక్టర్ భవానీ శంకర్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి మందిని కాపాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here