పోలీసులకు చెప్పలేం..

ఇవి చిన్నచిన్న దొంగతనాలు కావడంతో, ఒక్కో సందర్భంలో నష్టపోయిన మొత్తం చిన్నదే కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోతున్నామని బెంగళూరు (bengaluru) లోని సూపర్ మార్కెట్ యాజమాన్యాలు చెబుతున్నాయి. చోరీకి గురైన వస్తువుల విలువ సాధారణంగా రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఉంటుందని, అందువల్ల పోలీసులు ఈ ఫిర్యాదులను సీరియస్ గా తీసుకోరని వివరించారు. అయితే, మొత్తంగా చూస్తే, నెలలో ఇలా నష్టపోయిన వస్తువుల విలువ లక్షల్లో ఉంటుందని వివరించారు. అదీకాక, ఒక చోట దొంగతనం చేసిన తరువాత, ఆ దొంగలు మళ్లీ చాలా రోజుల పాటు ఆ మార్కెట్ కు రాకుండా జాగ్రత్త పడ్తారని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here