CM Chandrababu : విజయవాడ వరద సహాయ చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహారం అందడంలేదని ఫిర్యాదు వస్తున్నాయన్నారు. చిట్టచివరి వ్యక్తి వరకూ ఆహారం అందాలని ఆదేశించారు. ఇటీవల కొన్ని సంఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here