Godavari Floods : ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది. ఎస్సారెస్పీ, కడెం, శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. ఆరు లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here